ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్కు ఆమె స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధా�
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాష్ర్టానికి రానున్నారు. ఆమె సోమవారం నుంచి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతిభవన్లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత�
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. దేశ అత్యున్నత పీఠంపై కూర్చోనున్న తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం స్వీక
President of India | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు నేడు ఓటింగ్ జరుగనుంది. పోలింగ్కు రాష్ట్ర శాసనసభలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాల్లోని పోలింగ్ బూత్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జూన్ 30 నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉప�
President of India Elections 2022 | త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 24వ తేదీతో రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జ�
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, అదే నెల 21న ఓట్ల లెక్క