జీవితాన్ని విలాసంగా గడపాలనుకున్న ఓ పదో తరగతి విద్యార్థి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసే అభ్యర్థులనే బురిడీ కొట్టించాడు. లీకైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్ష (ప్రిలిమ్స్) ప్రశ్నపత్రా�
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు.
గ్రూప్-1 మెయిన్స్పై (Group-1 Mains) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్�
మనోజ్ ఢిల్లీలోని ఓ గ్రంథాలయంలో కొంతకాలం పనిచేశాడు. ఆ అనుభవం పరీక్షల ప్రిపరేషన్కు ఎంతగానో ఉపకరించింది. అక్కడ మాగ్జిం గోర్కి, అబ్రహం లింకన్లాంటి రాజనీతివేత్తలు మొదలు గజానన్ మాధవ్ ముక్తిబోధ్ లాంటి �
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.
పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్
Group-1 Prelims | రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది. కీతోపాటు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను అధికారిక వెబ్సైట్లో టీఎస్పీఎస్సీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) �
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,190 మంది అభ్యర్థులకు 5,222 మంది హాజరయ్యారు. హాజరు 84.36 శాతం నమోద�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. స
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థుల