ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ �
కటి ప్రాంతంలోని కండరాలు గట్టిపడేందుకు చేసే వ్యాయామాలనే ‘కేగెల్ ఎక్సర్సైజెస్' అని పిలుస్తారు. వీటివల్ల యోనిభాగం కూడా బిగుతుగా తయారవుతుంది. కాన్పులో బిడ్డ తల బయటికి వచ్చేందుకు వీలుగా గర్భధారణ సమయంలో �
మాతృత్వం కోసం ఓ మహిళ ఎనిమిదేండ్లుగా నిరీక్షించింది. ఇంతలో కడుపులో నలుసుపడి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్నది. కానీ.. ఆమె మాతృత్వపు కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
అత్యాధునిక వైద్య పరికరాలు.. ఆపరేషన్ థియేటర్లు.. విశాలమైన గదులు.. అపార అనుభవమున్న వైద్య బృందం.. ఇలా కార్పొరేట్కు దీటుగా వేములవాడ దవాఖాన ప్రసూతి సేవలందిస్తున్నది.
Child nutrition Deficiency | శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితరాలు సమపాళ్లలో అందకపోవడం వల్ల పోషక విలువల కొరత తలెత్తుతుంది. ఈ సమస్య ఐదేండ్లలోపు బాలబాలికల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
నెలలు నిండకముందే ముందే కేవలం 890 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుతోపాటు తల్లిని మల్లారెడ్డి నారాయణ దవాఖాన వైద్య బృందం ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది.
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకు పౌష్టికాహారం తప్పనిసరి. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష�
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
లక్నో: ఒక విషాద సంఘటనలో అద్భుతం జరిగింది. ప్రమాదవశాత్తూ లారీ కింద పడి గర్భిణీ మరణించగా, అనూహ్యంగా ఆమె కడుపులోని శిశువు బయటకు వచ్చింది. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ మిరాకిల్ సంఘటన జరిగింది. ఆగ
పుట్టిన బిడ్డకు ముర్రు పాలు పట్టించాలి చేవెళ్ల ప్రాజెక్టు సీడీపీవో శోభారాణి మొయినాబాద్ : గర్బిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. మ�