Medak Church | ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపాలంటూ భక్తులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా దూరప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు చర్చి ప్రాంగణంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకున్నారు.
Shivraj Singh Chouhan : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన పశుపతినాథుడిని దర్శించుకున్నారు. బిమ్స్�
Medak Church | సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో మెదక్ చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గ�
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున తన సతీమణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నా
Keerthy Suresh | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swamy Temple) అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) దర్శించుకున్నారు.
Budda Purnima | దేశంలో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి. బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, వివిధ నదుల తీరాల్లో పుష్కరఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్త
యూపీ వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలోని వ్యాస్ తహ్ఖానాలో హిందువుల ప్రార్థనకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని పార్టీ ఓయూ నేత కరాటే రాజు నాయక్ ఆకాంక్షించారు.
Special prayers | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) త్వరగా కోలుకోవాలని వికారాబాద్ జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) శుక్రవారం పూజలు నిర్వహించారు.