ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ను ఖరారైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించ�
ఎన్టీఆర్ ‘డ్రాగన్' షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇది నిజంగా ఆయన అభిమానులకు శుభవార్తే. ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తు�
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పానిండియా సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా మొదలైన విషయం తెలిసిందే. అయితే.. ఆ షూటింగ్లో ఎన్టీఆర్ మాత్రం పాల్గొనలేదు. ఆయన లేని సన్నివేశ
NTR | సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల మధ్య మంచి స్నేహ బంధం ఉండడం సహజమే. కాని వారి సతీమణులు కూడా సరదాగా కొన్ని సందర్భాలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
ఈ ఏడాది మొత్తం వరుస సినిమాలతో బిజీబిజీగా గడపనున్నారు అగ్ర హీరో ఎన్టీఆర్. ఇప్పటికే తొలి హిందీ స్ట్రెయిట్ చిత్రం ‘వార్-2’ షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. త్వరలో ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వ
ఓ వైపు ‘వార్ 2’.. మరోవైపు ప్రశాంత్నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు తారక్. ‘వార్ 2’ ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఇక ప్రశాంత్నీల్ సినిమా అయితే.. విడుదల వచ్చే ఏడా�
Prashanth Neel | ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ నేటినుంచి ప్రారంభం అయ్యింది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా�
అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్