Chirag Paswan | బీహార్ (Bihar) లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో కొత్త పొత్తు కుదిరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి (Union minister) చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP), ఎన్నికల వ్యూహకర్త ప్
Prashant Kishore : బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నన్నద్ధమవుతున్న జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అరా సిటీలో సభకు హాజరైన ఆయన నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్�
ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్, తన ఫీజు ఎంతన్న దానిపై మొదటిసారి పెదవి విప్పారు. ఒక పార్టీ లేదా ఒక రాజకీయ నేత కోసం ఒక్క ఎన్నికల్లో పనిచేస్తే..తన ఫీజు రూ.100 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుంద�
Prashant Kishore | బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 220 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటనకు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమా
Prashant Kishore | బీహార్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఆయన ఈ విష�
Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
మాజీ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిశోర్ త్వరలో రాజకీయ పార్టీని పెట్టబోతున్నారు. ప్రస్తుతం బీహార్లో నిర్వహిస్తున్న జన్ సురాజ్ ప్రచారాన్ని రాజకీయ పార్టీగా మారుస్తున్నామని, �
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసినట్లు ఒప్పుకున్నారు. తమ అంచనాలు 20 శాతం తప్పుగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ ఓటు �
AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మర�
AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానిం�