I PAC | ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త శనివారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గెలుపు �
AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరిగే అవకాశం ఉండడంతో పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాట్లతో పాటు అధికార పార్టీని ఓడించడానికి వ్యూహరచనలను ముమ్మరం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట�
Prashant Kishore | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన నితీశ్ కుమార్.. ఇక ముందూ సీఎంగా కొనసాగేందుకు బీహార్�
Prashant Kishore | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం
‘35 ఏండ్ల పాటు ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తికి (సీఎం కేసీఆర్) ప్రజల నాడి తెల్వదా? ఇప్పుడు ప్రశాంత్కిశోర్ అవసరం పడిందా? పీకే అవసరం పడిందంటేనే తన కాళ్ల కింది భూమి కదిలిపోతున్�
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్ధులను
పనాజీ: గోవాపై మమతా బెనర్జీ కన్నేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. తీర ప్రాంత రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ.. వచ�
చండీగఢ్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పంజాబ్ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్�