న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టే అ�
ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్ కోల్కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణ�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభ
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చెప్పారు.