Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
కర్ణాటక కాంగ్రెస్లో వర్గ పోరు జరుగుతున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బంగారం అక్రమ రవాణా కేసులో రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
Pralhad Joshi | బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) తాజాగా స్పందించారు. ఈ మేరకు సంచ
‘పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు 2024 జూన్లో 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మంజూరు చేశాం. ఎలాంటి పురోగతి లేకపోవడంతో 6 నెలల తర్వాత దీంట్లో 3,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను రద్దుచేశాం. 2025 ఫిబ్రవరిలో ప్రభుత�
పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించడంతోసహా వివిధ డిమాండ్లపై రైతుల ప్రతినిధులు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలోని కేంద్ర బృందం మధ్య శుక్రవారం చర్చలు జరిగాయి.
Renewable Energy : గుజరాత్లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సులో ఎన్డీయేతర రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు ఉత్సాహంగా పాలుపంచుకున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
Prahlad Joshi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర
Tomatoe sales | దేశ రాజధాని ఢిల్లీలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనబోయినా కిలో ధర డెబ్భై, ఎనభై రూపాయలకు తక్కువ లేదు. ఇక టమాటా ధరలైతే ఢిల్లీ వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమాటా ఏకంగా రూ.100కు పైనే పలుక
Pralhad Joshi : పునరుత్పాదక ఇంధన సామర్ధ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వ్యవస్ధగా ఎదిగిందని, సోలార్ విద్యుత్ సామర్ధ్యంలో నాలుగో స్ధానంలో ఉందని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు.
Loksabha Elections | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం
Parliament session | ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను ( interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) శుక్రవారం ప్రకటించారు.
Parliament Security Breach: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటనకు చెందిన కేసు