రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలిరోజు మంగళవారం ప్రారంభమయ్యాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడ�
కాంగ్రెస్ నాయకులు సంక్షేమ పథకాలను పంచుకునేందుకే గ్రామసభలను ఏర్పాటు చేశారని, ఆరు గ్యారెంటీల పేరుతో 13 హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయో సమాధానం చెప్పాలని ఎఫ్డీసీ
నగరాలు, పట్ణణాల్లో సొంత స్థలాలు లేని నిరుపేదలకు తొలి విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షేనా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుపేదల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందా? అంటే అవుననే సమాధానం
అభయహస్తం దరఖాస్తుల్లోని డేటాను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీ శంకర్సింగ్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న వివరాల ఆన్లైన్ నమోదును ఆ
ఏదైనా తప్పు జరిగినప్పుడు కిందిస్థాయిలో ఒకరిని బలి పశువును చేయడం.. చేతులు దులుపుకోవడం.. జీహెచ్ఎంసీకి పరిపాటిగా మారింది. తప్పు జరుగడానికి మూలమేంది? అందుకు నిజమైన కారకులెవరు? అన్న కోణంలో విచారణ జరగడం లేదు.
ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండడంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు.
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రెండు వందలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఏంట్రీ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు.
ఆరు గ్యారెంటీల అమలుకు వందరోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం.. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. పదేండ్లుగా తెలంగాణను దేశంలోనే సంక్షేమరాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కా
ప్రజాపాలన ముగిసింది. డిసెంబరు 28, 2023న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, శనివారం వరకు ( డిసెంబర్ 31, జనవరి 1వ మినహా) దరఖాస్తులను అధికారులు ప్రత్యేక కేంద్రాల ద్వారా స్వీకరించారు.
ప్రజాపాలన భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు మున్సిపాలిటీలు, గ్రామాల్లో తరలివచ్చి, దరఖాస్తు చేసుకున్నారు. మేడ్చల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో యథావిధిగా దరఖాస్తు
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ముమ్మరంగా కొనసాగుతున్నది. అభయహస్తంలో భాగంగా ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా ప్రజల నుంచి దరఖాస్తులను 150 డివిజన్లలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ స్వీకరిస్తున్నద
కోటి ఆశలతో నిరుపేదలు ‘కాంగ్రెస్ గ్యారెంటీ’ల కోసం చేసుకుంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరచనున్నారు. ఈ మేరకు పురపాలికలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో �