CM KCR | కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగు నీటిపై పన్నులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్లపై పన్నులను రద్దు చేసిందని, దేశంలో నీటి తీరువా వసూలు చేయనిది ఒక్క తెలంగాణ రాష్ట్రం�
CM KCR | ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని, ఆషామాషీగా దుర్మార్గులకు ఓటేస్తే ఐదేండ్లు ఏడ్సుక సావాలెనని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం డోర్నకల్లో జరిగిన ప్రజా ఆశీర్వ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెరిగింది. ఇప్పటికే దాదాపు 70 సభల్లో మాట్లాడిన ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం మధిరలో జరిగ�
CM KCR | కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న క�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడిని పెంచుతూపోతున్నరు. మంగళవారం మధిరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్�
CM KCR | కాంగ్రెస్ 50 ఏండ్ల హయాంలో తనకంటే దొడ్డుగ, ఎత్తుపొడుగు ఉన్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రని, కానీ ఎవరు గూడా తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని సీఎం కీసీఆర్ విమర్శించారు. అసెంబ్�
CM KCR | తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో జనం గోస అనుభవించిండ్రని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
CM KCR | కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 50 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని, అయినా సిగ్గులేక�
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం అయితరని, చెప్పుడు మాటలు నమ్మి ఎవరికి పడితే వాళ్లకు ఓట్లు వేస్తరని, అలాంటి పద్ధతి మారాలె అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎవరకి వారే సొంతంగా ఆలోచించి ఓటేసేలా ప్రజా�
CM KCR | దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచా�
CM KCR | మహబూబ్నగర్ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేద�
CM KCR | ఓటేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటేసే�
CM KCR | కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే గాకుండా వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని మండిప�
CM KCR | కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాం�