CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గజ్వేల్ నియోజకవర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్య�
CM KCR | కాంగ్రెస్ హయాంలో వరంగల్ పట్టణానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా కటకట ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మిషన్ భగరీరథ కార్యక్రమంతో ఇంటి
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆఖరి రోజైన మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ �
CM KCR | కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నదని, కాబట్టి 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని, ఆంధోల్లో క్రాంతి కిరణ్ను గెలిపించాలని సీఎం కోరారు. క్రాంతి కిరణ్ను గెలిపించి ఆ�
CM KCR | తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడని, రైతుబంధు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధోల్లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలువాలెనని సీఎం క�
CM KCR | జోగిపేటకు ఎప్పుడొచ్చినా పెద్దలు మాణిక్ రెడ్డి ఒక పులిలా తన వెంట ఉండేవాడని, ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. విధి రాత తప్పదని అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజ
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ రైతుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నమని, అదృష్టం బాగాలేక రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రై
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నదని, కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద�
CM KCR | యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును
CM KCR | డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ఆ పరిణతి వచ్చిన సమాజాలు, దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కాబట్టి మన దేశంలో కూడా ఆ పరిణతి రావాలని తాను కోరుకుంటు�
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆయనకు దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడని, అమెరికాలో నాయక్కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదని, తాను పిలిస్తేనే ఆయన రాజకీయాల్లో వచ్చారని స�
CM KCR | హైదరాబాద్లో బంజారాలు, ఆదివాసీల కోసం బ్రహ్మాండమైన భవనాలు కట్టించినమని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. గిరి
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర, వైరా, డోర్నకల్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. డోర్నకల్ సభలో మాట్లాడుతూ.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేద�