కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజావాణిలో భాగంగా చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి, ఎంపీడీవో బండారు యాదగిరికి కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రాలు అందజేశారు. �
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
Praja Vani | మాగనూరు మండల కేంద్రంలోని కొత్త కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వినతిపత్రం సమర్పించారు.
చందుర్తి మండలం సనుగుల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొడిగె లావణ్య కు ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె భర్త అనిల్ కూర్చుని అధికారం చెలాయిస్తున్నారని గ్రామానికి చెందిన మోకినపల్లి సురేష్ అనే యువకుడు రాజన్న
భద్రాచలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రజాదరణ లేక బోసిపోయింది. అధికారుల నిర్లక్ష్యం, సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజలు రాక ఈ కార్యక్రమం వెలవెలబోయింది. సమస్యల ప�
ప్రతి సోమవారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ కుడుముల జమలారెడ్డి శనివారం తెలిపారు.
Praja Vani | ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు.
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యమిచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సో�
Praja vani | జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
సమస్యల సత్వర పరిషారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సోమవా రం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక�
Praja vani | సీఎం రేవంత్ రెడ్డిపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సంచులు నింపుకోవద్దా..? ఆయన ఉట్టిగనే మందికి వేస్తాడా..? అని ఆమె ఘాటుగా వ్యాఖ్య�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నేటి నుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్�