వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది గిరిజన ప్రాంతాల్లో నిబద్ధతతో విధులు నిర్వర్తించడం వల్ల తగిన గుర్తింపు లభించడంతోపాటు వివిధ స్థాయిల్లో అవార్డులు దక్కాయని కలెక్టర్ అంకిత్ అన్నారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టనున్న అరైవ్ - అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సూచించా�
ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. సోమవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ నుంచి హెచ్ఎండీఏ �
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను గాలికొదిలేసి.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక గ్రామసభలు అంటూ సొంత డబ్బా కొట్టుకోవడానికే నిర్వహిస్తున్నారని రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ�
‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరుతో కాంగ్రెస్ సర్కారు నేటి నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామాలకు పైసా ఇవ్వకుండా ఆర్భాటపు ప్రచారం చేస్తున్నదనే విమర్శలు వెలువడుతున్నాయి. గత బీ
‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న ప్రతి పంచాయతీలోనూ పండుగ వాతావరణంలో గ్రామసభ నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామసభల
వనపర్తిలో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తతో మున్సిపాలిటీ మురికి కూపంగా మారింది. అధికారులకు, సిబ్బందికి చిత్తశుద్ధి కరువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి 8వ తేదీ నుంచి ప్రభుత్వం ‘ప్రజా పా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగాప్రారంభించిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అప్పుడే అటకెక్కింది. 99 రోజుల మాట దేవుడెరుగు.. కేవలం రెండు రోజులకే పక్కన పడిపోయింది. ప్రారంభంలో హడావుడి చేసిన ఆ పార్టీ ప�
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
రెండేండ్ల పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో ప్రణాళిక రచించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త జిమ్మిక్కుకు తెరతీసింది. ‘ప్రజా పాలన-ప్రగతి ప్�
రాష్ట్రంలో ప్రగతే లేనప్పుడు, ప్రగతి ప్రణాళిక ఎందుకని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి 99 రోజుల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేరుతో