కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
ప్రజా భవన్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజా భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్త�
ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడిగా బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సొహెల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద �
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన మహిళ ఆమె. వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ప్రజా దర్బార్ తలుపుతట్టింది. తనను సర్కారు ఆదుకుంటుందన్న భరోసాతో గోడు వెల్లబోసుకున్నది.
KTR | ప్రజల కష్టసుఖాలు వింటాం.. అండగా నిలబడతామని అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన ప్రజాదర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. దరఖాస్తులు స్వీకరించడమే తప్ప.. వాటికి స్పందన
Prajavani | ప్రజా సమస్యలను పరిష్కరిస్తామిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జిదారుల సమస్యలను పరి�
ప్రజా భవన్లో ప్రజావాణి (Praja Vani) కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్కు (Praja Bhavan) రెండు వైపులా భారీ సంఖ్యలో జనాలు బారులు తీరారు.
హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో ప్రజా వాణి (Praja Vaani) కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా భవన్కు (Praja Bhavan) తరలివచ్చారు.
ప్రజాభవన్లో ప్రజాదర్బార్ (Praja Darbar) కొనసాగుతున్నది. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద తమ వంతుకోసం అరకిలోమీటర్ మేర దరఖాస్తుదారులు
Praja Bhavan | తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రజా భవన్ను కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.