పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాల అప్డేట్కు, అదనంగా నామినీలను చేర్చడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఎక్స్లో వెల్లడించారు.
తపాలా శాఖ నుంచి వచ్చే చిన్న మొత్తాల పొదుపు పథకాలను.. దేశంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. ఇందుకు కారణం భారత ప్రభుత్వం భరోసా ఉండటమే. పైగా ఆయా స్కీముల్లో పెట్టుబడులపై, వాటిద్వారా పొం�
Small Savings | పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ) సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో నిర్దిష్ట రీతిలో పెట్టుబడులు పెట్టి, పూర్తి కాలవ్యవధి ఆగితే కోటి రూపాయలకుపైగానే అందుకోవచ్చు. పీపీఎఫ్.. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం కావడంతో ఇదో సురక్షిత పెట్టు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలను మైనర్ల కోసం కూడా తెరుచుకోవచ్చు. మారిన నిబంధనల ప్రకారం సదరు మైనర్లకు 18 ఏండ్లు నిండేదాకా ఈ ఖాతాలు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటుతో కొనసాగుతాయి. మైన�
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సమయం ఆసన్నమైంది. దీంతో పన్ను ఆదా ఎలా? అన్న ప్రశ్న మళ్లీ అందరి మదిలో మెదులుతున్నది. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
పొదుపునకు, దీర్ఘకాలిక మదుపునకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చక్కని సాధనం. పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ వ్యక్తుల ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది.
Retirement | మనలో చాలామంది పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు.. ముందుగానే రిటైర్మెంట్ ప్రణాళికల్ని
వేస్తూంటారు. కానీ ఇందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మాత్రం తెలియక సతమతమవుతూంటారు.
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను ఆయా స్కీములపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేం
పీపీఎఫ్ అనేది ఓ స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఇది చాలా సేఫ్. ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ. అయితే ఏడో సంవత్సరం తర్వాత కొద్ది మొత్త
ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి.
బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్ర�
పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. వ్యవస్థలో పెరుగుతున్న వడ్డీ రేట్లను అనుసరించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రేట్లను 0.7 శాతం వరకూ పెంచుత
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది అనే టైంలో మనలో చాలామంది ట్యాక్స్ తగ్గించుకోవడం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరినవాళ్లు ఈ తప్పు ఎక్కువగా చేస్తారు.
న్యూఢిల్లీ, జూన్ 30: చిన్న మొత్తాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై నుంచి సెప్టెంబర్ చివరి వరకు) చిన్న మొత్తాలతోపాటు నే�