గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది.
ఒకపక్క కళ్లెదుట ఎన్ఎస్పీ కాలువ నిండా నీరు పారుతున్నా.. మరోపక్క తమ పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనుబల్లి మండలంలోని తాళ్లపెంట ఎత్తిపోతల పథకం(టీఎస్ఐడీసీ) కింద పంటలు పండి
ప్రమాదకరంగా స్తంభాలు..కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు.. కాలం చెల్లిన పరికరాలు... క్షేత్రస్థాయిలో విద్యుత్ నెట్వర్క్ తీరిది. ఈ కారణంగానే తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. డిస్కం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపు�
జనావాసాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు భయపెడుతున్నాయి. ఎత్తులో బిగించాల్సిన వాటిని.. నేలపై, గజం ఎత్తులో కంచె లేకుండా ఏర్పాటు చేయడంతో కరీంనగర్లో డేంజర్గా మారాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో ట్రాన్స్ఫార
కౌటాల మండలంలోని ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని సాండ్గాం, విర్దండి, గుండాయిప
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సృష్టించిన ఈదురుగాలుల బీభత్సానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాల్లో అతివేగంగా వచ్చ�
అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.
కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం ప్రజలకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ‘విద్యుత్ ఇవ్వాలని రెండుగంటల పాటు ఎన్నికలు బహిష్కరించిన చెంచులు’ అనే కథనం న మస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైనద�
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఆ శాఖ చర్యలు చేపట్టినా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటున్నది. తరచూ సరఫరాలో అంతరాయం షరా మామూలే అన్నట్లుగా మారింది.
గ్రామాల్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించా�
అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్న విద్యుత్ శాఖకు పిల్లి శకునంగా మారింది. మంగళవారం ఉదయం 7 గంటలకు సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని నందనవనం సబ్ స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ (ప�
గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. అందుకు తాజా నిదర్శనం.. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది మార్చి 6వ తేదీ నాటికి 59.53 మిలియన్ యూనిట్లుగా ఉన్న అత్యధిక విద్యుత్ వినియోగం, 2024లో 6న అత్యధికం