వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా మానకొండూర్ పోలీసులకు చిక్కింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో నియోజకవర్గం ప్రజలు నానా అవస్తలు పడ్డా రు. లక్షలాది మంది నిరుపేదలు ఉపాధి నిమిత్తం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉద్యోగాలు చేసుకొని పొట్ట �
ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఠారెత్తుతున్నాయి.రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదైంది అంటే చాలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల విద్�
రైతులు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, విద్యుత్శాఖ తరఫున చైతన్యం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విద్యు
మహానగర వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) హైటెక్ బాటపడుతున్నది.
వరంగల్ 13వ డివిజన్ దేశాయిపేటలోని ఎంహెచ్నగర్ (మోటూరి హనుమంతరావు నగర్) స్లమ్ ఏరియాకు వెళ్లాలంటే ఒకప్పుడు తంటాలు పడేవారు. అసలే మురికివాడ.. ఆపై వరదనీటితో నిండిపోయి అందరూ బురద నీటిలో ఇబ్బందులు పడేవారు.