Pothina Mahesh | బీసీలకు మంచి చేస్తారా? లేదా వారిని మోసం చేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ ప్రశ్నించారు. జనాభాలో సగం తెలుగుదేశంతో మనం.. ఇది ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం టీడీపీ చే
Pothina Mahesh | విజయవాడలోని బుడమేరు వరద ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వందల కోట్లు మిగిల్చిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శించారు. బుడమేరు వరదల్లో విరాళాలు ఎంత వచ్చాయి.. ఎంత ఖర్చు
Pothina Mahesh | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై వైసీపీ నేత పోతిన మహేశ్ తీవ్రంగా స్పందించారు. 100 రోజుల పాలనలో చేసింది చెప్పుకోలేకనే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డా�
Pothina Mahesh | విజయవాడ కనకదుర్గ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పందికొక్కుల్లా తింటున్నారని వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ అన్నారు. అమ్మవారి ఆలయంలో పందికొక్కుల్లా చేరి మూడు నెలల్లోనే రూ.4కోట్ల సొమ్మును కొట్టేశారన�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత పోతిన మహేశ్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు చాదస్తం ఎక్కువైందని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందుకే వరదొచ్చినా, బురదొచ్చినా, ఆఖరికి ప్రపంచం మీద కరోనా మహమ్మారి
Pawan Kalyan | మార్పు కోసం పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడని అనుకున్నామని.. కానీ ఆయన ప్యాకేజీ తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడని ఈ మధ్యే అర్థమయ్యిందని వైసీపీ నేత పోతిన మహేశ్ విమర్శ�
Pothina Mahesh | విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబ�
Pothina Mahesh | పవన్ కల్యాణ్ ఈసీకి సమర్పించిన అఫిడవిట్పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ మండిపడ్డారు. అఫిడవిట్లో పవన్ కల్యాన్ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ �
Mahesh Comments | నిన్న, మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి వైసీపీలోకి ప్లేట్ ఫిరాయించిన పోతిన మహేశ్ శనివారం మీడియా సమావేశంలో పవన్కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Janasena | జనసేన రాజకీయ పార్టీ కాదు.. అదొక నటుల సంఘం అని పోతిన మహేశ్ అన్నారు. నటుడు ఎప్పుడూ నాయకుడు కాలేడని ఎద్దేవా చేశారు. పెత్తందారుల కూటమిలో పవన్ చేరారని విమర్శించారు. పవన్ పేదల పక్షం కాదు.. పెత్తందారుల పక్ష�
Pothina Mahesh | ఏపీ(Andhrapradesh) ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నది.
Janasena | జనసేన పార్టీ విజయవాడ నాయకుడు పోతిన మహేశ్ (Pothina Mahesh) వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని కోవర్టుగా మారారని ఆ పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆరోపించారు.