24 గంటల విద్యుత్ సరఫరా.. కరెంట్ కోతలకు ఆస్కారమే లేదు.. ఇది రేవంత్ సర్కార్ వేదికలపై చెప్పే కోతల మాట.. కోతలే లేవు.. ఎంత డిమాండ్ వచ్చినా సప్లైలో అంతరాయముండదు.. ఇది దక్షిణ డిస్కం ఉన్నతాధికారుల నమ్మకమైన మాట.. కా�
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4455 ఖాళీలను భర�
రాష్ట్రంలోని పలు సంక్షే మ శాఖలకు సంబంధించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 24 నుంచి 28 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎ�
రాష్ట్రంలోని లైబ్రేరియన్ పోస్టులు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెల
నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జూలై 26న జారీ చేసిన జీవో 84ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ వారంపాటు వాయిదా పడింది. ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖ�
ఇన్నాళ్లూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉండి చాలీచాలని వేతనాలతో పనిచేసిన ఈ చిరుద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వీఆర్ఏలకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించార
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్తో (Twitter) దాని అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రయోగాలు చేస్తున్నారు. రోజుకో రూల్ తీసుకొస్తూ వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు బ్లూటిక్, సబ్స్క్రిప్షన్ �
దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో 8,594 ఆఫీసర్, అసిస్టెంట్ తదితర పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) సూచించింది. ఈ
ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల అధికారుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్�
మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నవారి మీద కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురు�
రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1,865 కోట్లు కేటాయించింది. రోడ్లు భవనాలశాఖలో కొత్తగా 472 ఉద్యోగాలు మంజూరు చేసింది. పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాలశాఖను ఆదేశించింది.
మత్తు పదార్థాల దందాపై రాష్ట్ర ప్రభు త్వం యుద్ధం ప్రకటించింది. రాష్ట్రం నుంచి మత్తు మహమ్మారిని తరిమేసేందుకు ఇప్పటికే సమరశంఖం పూరించిన సీఎం కేసీఆర్.. శనివారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక న�