ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తపాలా శాఖ మధ్య తాజాగా ఓ వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షలకుపైగా పోస్టాఫీసుల్లో ఇక బీఎస్ఎన్ఎల్ సిమ్క�
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పింఛన్ కోసం పోస్టాఫీసుల ఎదుట గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధర్పల్లి మండలంలో మొత్తం 8,879 మంది పింఛన్�
Digital payments | ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు.
Post Office | దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు వీలుపడనున్నది. ఆగస్టు నుంచి ఈ నూతన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృతనిశ్చయంతో ఉన్న పోస్టాఫీస్.. ఇందుకోసం ప్రత్యేక ఐటీ వ్
పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ. 3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ ప్రభుత్వ గ్యారెంటీ అని కర్ణాటకలోని హుబ్బళిలో వదంతులు వ్యాపించడంతో సమీపంలోని పోస్టాఫీసులకు మహిళలు పోటెత్తారు. ఇది నిజం కాదని ఎంత చెప్పి�
తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల
Rs.2000 | గతేడాది మేలో మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరించిన రూ.2000 నోట్లను ఆర్బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు దేశంలోని పోస్టాఫీసుల వద్ద కూడా మార్చుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో ర
Letter | తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోయే’, ‘రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది’ అంటూ బుడుగులకు పెద్దలు ‘ఉత్తరం’పై పొడుపు కథలు వేసేవారు. ‘ఉభయ కుశలోపరి’, ‘గంగా భాగీరథి సమానురాలైన అమ్మగారికి’, ‘దైవ సమానురా�
రాష్ట్రవ్యాప్తంగా 6,212 పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్టు పోస్టల్శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సంతోష్కుమార్ నరహరి సోమవారం తెలిపారు.
: తెలంగాణలోని అన్ని పోస్టాఫీసుల్లో 9,10వ తేదీల్లో సుకన్య మహా మేళా నిర్వహించాలని తపాలాశాఖ నిర్ణయించింది. 6,208 పోస్టాఫీసుల్లో రెండు రోజుల్లో 30 వేలకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలను తెరువాలని భావిస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ ): స్థానికంగా పోస్టాఫీసుల్లో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని పోస్టల్శాఖ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవాలంటే ముందుగా ఆన్లైన్లో రి�
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్లైన్స్.. |
కొవిడ్ నేపథ్యంలో పోస్టాఫీసుల నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. తు.చ. తప్పకుండా వాటిని పాటించాలని ...