మంచిర్యాల జిల్లాలో డెంగీ ఫీవర్ భయపడుతున్నది. పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి దోమలు విజృంభిస్తుండగా, రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు టీ హబ్లో 2 వేలకు పైగా పరీక్షలు న�
వానకాలం ముంగిట డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏటేటా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుడు రాష్ట్రంలో రికార్డు స్థా యిలో 10,077 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. కరోనాతో ఒక్కరోజే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. గురువారం నుంచి శుక్రవ�
దేశంలో ఇన్ఫ్లూయెంజా (Influenza) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్ పిలుచుకునే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించ
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రెండుమూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం 494 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు 1.5 శాతానికి తగ్గింది. మరోవైపు రెట్ట�
ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం పుణెలో పంజాబ్తో జరగాల్సిన మ్యాచ్ వేదికను ముంబైకి మార్చారు. బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్ జర�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్త 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 1188 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్ప
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,879 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.9 మంది కరోనాతో మరణించారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 49, 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,618 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . 8,687 మంది బాధితుల�