జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
Terrorists arrest | పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్ గుండా కొందరు ఉగ్రవాదులు వాస్తవా�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదుల�
పూంఛ్ ఉగ్రవాద దాడిలో భద్రతా బలగాలు 40 మందికిపైగా నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. నాలుగో రోజు సోమవారంనాడూ భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో మూడు రోజుల క్రితం ఆర్మీ ట్రక్పై జరిగిన ఉగ్రదాడిపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు దాడికి వినియోగించిన 30కి పైగా 7.62 ఎంఎం స్టీల్ కోర్ తూటాలను ఘటనాస్థలిలో అధిక
Terror Attack: ఆర్మీ వాహనంపై జరిగిన అటాక్లో ఏడు మంది ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూంచ్, రాజౌరీ సెక్టార్లలో గాలింపు మొదలుపెట్టారు. పాక్లోని లష్కరే తోయిబాకు చె�
Mehbooba Mufti: శివ లింగానికి అభిషేకం చేసింది మెహబూబా ముఫ్తీ. పూంచ్లో జరిగిన ఆ ఘటన గురించి ఇవాళ ఆమె కామెంట్ చేశారు. యశ్పాల్ శర్మ నిర్మించిన ఆ ఆలయానికి ఆయన కుమారులు అందించిన ఆహ్వానం మేరకు వెళ్లినట్లు �
Poonch | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద అకస్మాత్తుగా గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మృతి చెందారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర�
Tata Sumo | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతిచె�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. త�