Poonam Kaur | ప్రముఖ నటి పూనమ్కౌర్ సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. అయితే, ఈ నటి ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రో మయాల్జియా (Fibromyalgia) అనే వ్యాధితో బాధపడ
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ..ఎప్పుడూ ఒక అప్డేట్తో కానీ, స్టిల్తో కానీ నెటిజన్లను పలుకరిస్తుంటుంది పూనమ్ కౌర్ (Poonam Kaur). ఇటీవల ఇద్దరు పిల్లలను ఒడిలో పెట్టుకుని చాలా హ్యాపీమూడ్లో దిగిన స్టిల్�
చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మ
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు �
అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నాతిచరామి’. ఈ చిత్రానికి నాగు గవర దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఏ స్టూడియో 24 ఫ్రేమ్ ప్రొడక్షన్స్ ప
Poonam Kaur tweet on Bheemla Nayak | పూనమ్ కౌర్.. అప్పుడెప్పుడో 15 ఏండ్ల కింద ఇండస్ట్రీకి వచ్చింది. అరడజను సినిమాలకు పైగా నటించింది. కానీ గుర్తింపు మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే వచ్చింది. కత్తి మహేశ్ ఉన్నప్పుడు ఎక్కువగా �
పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ ఈ మధ్య తరచు వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతుంది. 2006లో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో నటించింది. ఏ సి�
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ నాగ చైతన్య-సమంత విడాకుల అంశం. శనివారం మధ్యాహ్నం వారు తమ సోషల్ మీడియా ద్వారా ఇద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని తెలియజేశారు. ఇన్నాళ్ల సస్పె�
పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుంటే కూడా ఇప్పుడు దాన్ని రాజకీయాలు చేస్తున్నారు కొందరు. ఈయన వకీల్ సాబ్ సినిమాను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు మరికొందరు. మరోవైపు ఈ సినిమాను ఎలాగైనా తమ రాజకీయ పలుకుబడితో �