కాంగ్రెస్లో ఎన్నికల కమిటీల ఏర్పాటు రగిల్చిన చిచ్చు తారస్థాయికి చేరింది. సీనియర్ నేత పొన్నం ప్రభాకర్కు ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడంపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన అనుచరులు ఆదివారం గాంధీభవన్పై దండెత్తారు.
Congress | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆ పార్టీ పెద్దల తీరుపై అలకబూనినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు స్థానం లభించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు
మసీదులు కూల్చితే రామరాజ్యం వస్తుందా? అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత బండి సంజయ్ని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బండి సంజయ్
Telangana Congress | కాంగ్రెస్ లొల్లి గల్లీ దాటి ఢిల్లీకి చేరింది. హుజురాబాద్లో పార్టీ కావాలని ఓడిపోయిన తీరు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నది. ఓటమి కోవర్టుల రగడ జగడంగా మారి అధిష్ఠానం దూత ముందే
రెండేండ్లలో కేంద్రం నుంచి ఏం తెచ్చినవ్? ప్రశ్నించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం వేములవాడ, అక్టోబర్ 2: ‘బండి సంజయ్.. నీవు చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర ఉద్దేశం ఏమిటో చెప్పాలి’ అని కాంగ్రెస్ నేత, మాజీ �