కాంగ్రెస్ సర్కార్ పై విద్యార్థులు సమరభేరి మోగించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎం
B Vinod Kumar | జీవో 97తో తుగ్లక్ రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగు�
పాలిటెక్నిక్ విద్యతో పాలిటిక్స్ ఆడొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో -97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివ�
పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖలో విలీనం చేయొద్దని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో-97లోని పాయింట్ 4ను తొలగించాలని కోరింది. ఆదివారం జేఏసీ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
పాలిటెక్నిక్ విద్యను బలిపెట్టే కుట్రలు చేయద్దని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హితవు పలికారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్�
పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రకు నిరసనగా శని�
సాంకేతిక విద్యపై కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తోంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు పన్నాగం పన్నుతోంది. ఇందుకోసం పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తెరలేపి
లక్షలు ఖర్చు చేసి బీటెక్ ఇంజినీరింగ్ చేయలేని పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య వరమని, బీటెక్ ఇంజినీరింగ్ చేయకున్నా ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు లభ్యమవుతాయని మా�
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల