తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ఫ్రండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో చేపట్టనున్నట్టు చెప్తున్నది. 55 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ను లండన్, సియోల్ తరహాలో ప్ర�
నగరంలో గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అవినీతి అక్రమాలపై ఆధారాలతో సహా వాల్ పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. ఆ రెండు శాఖలో అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ఆయా శాఖల కార్యాలయాల పరిధిలో రాత్రికి రాత్రే పోస్టర్�
తెల్లాపూర్లోని చెలికుంట పూర్తిగా డ్రైనేజీ నీటితో కలుషితం కావడంతో చేపలు మృతిచెందాయి. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ శుక్రవారం ఎక్స్లో సీఎం రేవంత్రెడ్డికి, పొల్యూషన్�
కాలుష్య నియంత్రణ మం డలి కార్యకలాపాలు నిర్వర్తించే ఉన్నతాధికారికి కనీస సమాచారం లేకుండా కిందస్థాయి ఉద్యోగులు నేరుగా పర్యావరణ మంత్రితో ప దవులు పొందడం విస్మయానికి గురిచేస్తున్నది.
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న
సర్కారు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్న కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని స్పష్టమైన జీవో జారీ చేసింది. దాదాపుగా ప్రైవేట్ భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తరలించేందుకు అధికార�
కాలుష్య నియంత్రణ మండలి కరప్షన్ బోర్డుగా మారిపోయిందని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ పీఎల్ ఎన్ రావు ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ తరహాలో హైదరాబాద్ మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజ�
అటవీ శాఖలో కొన్ని ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రి, కార్యదర్శి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి తీసుకున్న నిర్ణయాలు నియమాలకు లోబడి ఉంటే సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉ�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని కెమిక్ లైఫ్సైన్స్ పరిశ్రమ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రసాయన వ్యర్థాలను బహిరంగంగా వదిలివేస్తున్నారని, ఎన్విరాన్మెంట్ కా�
నిర్మాణరంగ సంస్థలు ఇష్టానుసారం జనావాసాల మధ్య ఏర్పాటుచేస్తున్న రెడీమిక్స్ ప్లాంట్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని నార్సింగి/మణికొండ మున్సిపాలిటీల పరిధిలో క�
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారింది. ఈ సీజన్లో తొలిసారిగా ‘సివియర్ ప్లస్'కు చేరుకోవడంతో కాలుష్య నియంత్రణ మండలి నాలుగో దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)న�
రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుకు ముందు కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయాలని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ సంస్థ అధ్యక్షులు పీఎల్ఎన్ రావు అన్నారు.
Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద
తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీఎస్పీసీబీ)లో అధికారుల ఇష్టారాజ్యం పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డుకు శాశ్వత మెంబర్ సెక్రటరీ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బందిపై నియంత్రణ లోపించిందనే