మంచిర్యాల పట్టణంలోని అండాళమ్మకాలనీలోగల మున్సిపల్ డంప్యార్డును సోమవారం పొల్యుషన్ కంట్రోల్బోర్డు, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. డంప్యార్డులో తరచూ మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వ్యాప్తి చెందడం
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల నియామలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.
స్వచ్ఛతలో మరోసారి మన బల్దియాలు మెరిశాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ కార్యక్రమంలో భా గంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పోటీల్లో
భారతదేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని, తొమ్మిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణ శివారుల్లో
వనస్థలిపురంలోని జింకల పార్కుకు కాలుష్యం ఇబ్బంది పెడుతున్నది. ఆటోనగర్ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా జింకల పార్కులోని కుంటల్లోకి చేరుతుండటంతో మూగజీవాలకు ప్రాణసంకటంగా మారింది.
RFCL | పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్లో (RFCL) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నివారణ నిబంధనలు పాటించలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్, మే 24: జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్ధాల నుంచి ప్రజలు, ఇతర జీవరాసులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవ�
మేడ్చల్ రూరల్, నవంబర్ 26 : మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే క్రషర్ మిషన్పై అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ ప్�
చిన్న రైతులు యంత్రాలు కొనగలరా? వాహనాలే కాలుష్యానికి ప్రధాన కారణం ఢిల్లీ రోడ్లపై తిరిగే ‘హైఫై’ కార్లను ఆపారా? అధికారుల్లో జడత్వం పెరిగిపోయింది టీవీ చానళ్ల డిబేట్లతో మరింత పొల్యూషన్ ఢిల్లీలో కాలుష్యంపై
అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ సూచికంటే తక్కువగా నమోదు పీసీబీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వెల్లడి లాక్డౌన్ పటిష్ట అమలే కారణం అంటున్న పీసీబీ అధికారులు సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : గత రెండు వారాలుగా నగ�
తిరుపతి,మే1: చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ తేదీన ఆదేశాలు అంద
కేంద్ర కార్యాలయం నుంచే పీసీబీ అధికారుల ట్రాకింగ్ జీవ వ్యర్థాలు బయో మెడికల్ ట్రీట్మెంట్కు చేరేలా చర్యలు నగరంలో బయోవేస్ట్ను తరలించే వాహనాలపై పీసీబీ నిఘా పెంచింది. కొవిడ్ వ్యాప్తి, నివారణ చర్యల్లో �
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బయో వ్యర్థాలు ఇబ్బడి ముబ్బడిగా పోగవుతున్నాయి. కొద్ది రోజుల వరకు మూసి ఉన్న కొవిడ్ దవాఖానలు, క్వారంటైన్ సెంటర్లు తిరిగి తెరుచుకుంటుండటంతో ప్�
నగరంలో సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో రెట్టింపు నేషనల్ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్లో వెల్లడి దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం క్రమంగా పెరుగు తున్నది. ఇక మెట్రో న�