Anil Vij | హర్యానా అసెంబ్లీ ఎన్నికలను రేపే నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ అన్నారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
Arvind Kejriwal | ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ నెల 7న ఈ అంశంపై విచారణ జరుపుతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. మొదటి విడత ఓటింగ్ ఏప్రిల్ 19 నుంచి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ వరకు మొత్తం 44 రోజుల పాటు ఓటింగ్ వ్యవధి ఉంటుంది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు.
వరుస బాంబు పేలుళ్లతో పాకిస్థాన్ దద్దరిల్లిపోయింది. బుధవారం బలూచిస్థాన్లో చోటుచేసుకున్న జంట పేలుళ్లలో 30 మందికి పైగా మృతిచెందగా, మరో 42 మంది తీవ్రగాయాల పాలయ్యారు. మరుసటి రోజు సార్వత్రిక ఎన్నికలకు దేశం యా
తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీచేసింది.
ఎన్నికల్లో పోటీ చేసే నేతలు రాజస్థాన్లోని మా భగవతి దేవాలయానికి పరుగులు తీస్తున్నారు. శతాబ్దాల చరిత్రగల ఈ గుడి శక్తిపురి, శివపురి, విష్ణు పురి కోటల మధ్య ఉంది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.