Pandit Keshav Dev | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వివిధ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించే గుర్తులు ఆసక్తి రేపుతుంటాయి. తమకు కేటాయించిన గుర్తులను అభ్యర్థులు ప్రచారంలో వాడుకునే తీరు మరింత ఇంటరెస్టింగ్గా ఉంటు
AAP Campaign | ‘ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)’ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది. డీడీయూ మార్గ్లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో.. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kej
Nitin Gadkari | కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు పోస్టర్లు, బ్యానర్లు పెట్టకుండా ప్రజలపై నమ్మకం, ప్రేమ పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవొచ్చని అన్నారు.
ఆత్మీయ సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలకు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం దుబ్బాక, గజ్వేల్
మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూ�
తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి రాజగోపాల్రెడ్డి దగా చేశాడని ఆ పార్టీ క్యాడర్... రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయాడని సాధారణ జనం.. అనవసరంగా ఉపఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా అన�
‘ఇన్నేండ్లకెల్లి నువ్వు జేసిందేంది.. ఇండ్లు, స్కూళ్లు కట్టిస్తనని చెప్పినవ్.. వాటి సంగతేంది’? అని సోలిపురం గ్రామస్థులు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని నిలదీశారు. సమాధానం చెప్పలేనోడివి ఇక్కడికెందుక
poll campaign expenditure:ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సుమారు ౩40 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. �
ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్లుగా సృష్ట�
mamata Banerjee | రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధిస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా