రైతులు పంట మార్పిడీ విధానం చేపట్టి అధిక దిగుబడి సాధించాలని. కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సిద్ది శ్రీధర్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త�
2022-23 సంవత్సరానికి గాను వానకాలం ధాన్యం సేకరణకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్టోబర్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ఏర్
వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్�
బీజేపీ జాతీయ కార్యదర్శులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్�
రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించ�
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
దేశంలో దక్కన్ పీఠభూమిగా తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన రాతి శిలలను కాపాడేందుకు జీవితకాలం మద్దతుగా ఉంటానని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూఫ్లెమింగ్ ట్విట్టర్లో
వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధ�
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకూ అవకాశం హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు..ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ల్యాప్స్ అయిన వ్యక్తిగత పాలసీల కోసం ఈ నెల 7 నుంచి మ�
హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎల్ఐసీ.. రెండు ప్లాన్ల యాన్యుటీ రేట్ల ను సవరించింది. జీవన్ అక్షయ్ VII (ప్లాన్ 857), న్యూ జీవన్ శాంతి (ప్లాన్ 858) యాన్యుటీ రేట్లను 2022 ఫిబ్రవరి 1 నుంచి సవరించినట్టు బుధవారం ఎల్ఐసీ ఒక ప్రకట
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద