బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య చిక్కుల్లో పడ్డారు. కొరియోగ్రాఫర్ కో డ్యాన్సర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు
90 శాతం మంది శరీరంపై పచ్చబొట్లు మాదకద్రవ్యాల సరఫరాలో డీజేలు లక్ష్మీపతి నెట్వర్క్పై ఖాకీల నజర్ లక్ష్మీపతికి 50 మంది విక్రేతలతో సంబంధం పిల్లల ప్రవర్తనను గమనించండి: పోలీసులు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్
హైదరాబాద్ : కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని రోడ్డు నంబర్ 3లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడుపుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారు. స
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
విజయవాడ హైవే పై ఓ స్నాచర్ బరితెగించాడు. ఓ మహిళ చైన్ లాగే క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడినా.. గొలుసు లాక్కొని పారిపోయాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు వాడిన బండిపై కట్టిన రాయితీ
ప్రధాన, అంతర్గత రహదారులపై నెలల తరబడి తీయకుండా నిలిపి ఉంచిన వాహనాలను తరలించే ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పాత, తుప్పుబట్టిన వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ పోలీ
నోటీసులు ఇచ్చి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకుని క్రేన్ సహాయంతో గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు. మంగళవారం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో
వాహనాలపై హోదా, కులం, మతం, వృత్తి గుర్తింపును సూచించే బోర్డులు, స్టిక్కర్లు అతికించరాదని జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. స్టిక్కర్లు, ఫొటోలు, జెండాలు వాడడం అనేది మోటార్ వాహనాల చట్టం 1989లోని సెక్షన్ 1
అవకాశం మరో మూడు రోజుల్లో ముగియనున్నది. ఈ లోపు డిస్కౌంట్ ఫార్ములాను ఉపయోగించుకోని వారికి ‘ టాప్ వాయిలేటర్స్ టీమ్స్' అవగాహన కల్పిస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారుల నుంచి చలాన్లు పూర్తిగా వసూలు �
పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వారికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణను త్వరలో ప్రారంభిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎంతో మంది అభ్యర్థులకు గతంలో