సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.
నగరంలో కీలకమైన ఆ రెండు జోన్లలో పనిచేసే పోలీసు ఉన్నతాధికారుల తీరు తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఫిర్యాదుదారులే లక్ష్యంగా ఆ ఇద్దరు అధికారులు ఎవరి ైస్టెల్లో వారు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజ�
పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని పోలీసు అధికారులు అధికార
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నేరాల నియంత్రణకు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సె ప్టెంబర్ నెలకు సంబంధించి నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీ�
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా�
తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన స�
పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ...
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట
ఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకొని లోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క స
Suspension | ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులను జైలు నుంచి కోర్టుకు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సస్పెన్షన్ చేశారు.