మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
నేరాల నియంత్రణకు పోలీసులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం సె ప్టెంబర్ నెలకు సంబంధించి నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీ�
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొందరు ఖాకీలు తాము ‘ఆడిం దే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించి అతి చేస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా�
తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన స�
పాతబస్తీ ప్రాంతానికి చెందిన రెయిన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల క్రితం జరిగిన హత్యకేసులో పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ...
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోలీస్ అధికారులకు డ్యూటీమీట్ నిర్వహించడం జరుగుతుందని జో గుళాంబ జోన్-7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ తెలిపారు. రెండురోజులుగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో డ్యూటీమీట
ఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకొని లోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క స
Suspension | ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులను జైలు నుంచి కోర్టుకు బేడీలు వేసి తీసుకెళ్లిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సస్పెన్షన్ చేశారు.
వరంగ ల్ తూర్పు నియోజకవర్గంలో పోలీసు అధికారులు మరోసారి హద్దు దాటి వ్యవహరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని వ్యక్తికి ఎస్కార్ట్గా వెళ్లి ఆ శాఖ పరువు తీశారు. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్రావు శుక్
Amber Kishore Jha | శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
ఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో గందరగోళం చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలో నిర్వహించనున్న సదస్సుపై భూనిర్వాసితులకు అధికారులు వారం ముందుగాన�
సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్పై టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.