విధి నిర్వహణలో పోలీసులు చేసే త్యాగాల వెనుక వారి కుటుంబ సభ్యుల పాత్ర వెలకట్టలేనిదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు పదవీ �
RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున బీఆర్ఎస్ కార్యకర్తలపై , పోలీసు అధికారులపై అనుచితంగా, అసభ్యకరంగా దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేసిఅరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస�
తన మనిషిని గెంటేశాడన్న నిందమోపి సీఐ, ఎస్ఐలు, హోంగార్డులను దూషిస్తూ దాడికి దిగిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసు అధికారులు బుజ్జగించడం దుర్మార్గమని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డార
Transfers | రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగుల మల్టిజోన్-2 పరిధిలో పనిచేస్తున్న 14 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ అడిషనల్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు పోస్టింగ్లు ఇప్పించిన అధికార పార్టీ నేతలకు తలొగ్గి ఆర్డర్ తప్పి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కుమారుడి అక్రమ ఇసు
కొండలు, గుట్టలు, ఖాళీ జాగల కోసం ప్రభుత్వం ఒక కొత్త పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను కొన్ని ప్రాంతాలను వికేంద్రీకరించడం, విలీనం చేస్తూ క�
బాగేశ్వర్ ధామ్ అధిపతి, ధార్మిక ప్రచార కర్త ధీరేంద్ర శాస్త్రి బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ హెలికాప్టర్లో ప్రయాణించడం, విమానాశ్రయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారి ఆయన పాదాలకు నమస్కరించ
నాన్ క్యాడర్ పోలీసు అధికారుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 8 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న కే ప్రసాద్ను సీఐడీ ఎస్పీగా, వరంగల్�
సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.
నగరంలో కీలకమైన ఆ రెండు జోన్లలో పనిచేసే పోలీసు ఉన్నతాధికారుల తీరు తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఫిర్యాదుదారులే లక్ష్యంగా ఆ ఇద్దరు అధికారులు ఎవరి ైస్టెల్లో వారు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రజ�
పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని పోలీసు అధికారులు అధికార
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్దామనుకున్న ఓ వ్యక్తి.. వీసా కోసం తనకున్న ఎకరం భూమి అమ్ముకున్నాడు. కొనుగోలుదారుడి బంధువు స్నేహితుడి అకౌంట్ నుంచి తన అకౌంట్లోకి డబ్బులు జమకావడంతో సంతోషించాడు. ఇక విదేశాని
మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.