Man Killed in Police Firing | పొరుగున నివసించే భార్యాభర్తలపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా కత్తితో దాడికి అతడు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరుపడంతో �
కొత్తపల్లి మండలంలోని ఎలగందుల అనుబంధ గ్రామం బోనాలపల్లె మీదకు తూటాలు దూసుకొస్తుండడంపై ‘బోనాలపల్లెకు తూటా భయం!’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది.
కాలిఫోర్నియాలో ఇటీవల పోలీసు కాల్పుల్లో మరణించిన 30 ఏళ్ల భారతీయ టెకీ తన మాజీ యజమాని, సహోద్యోగులు, రూమ్మేట్స్ నుంచి జాత్యహంకార వివక్షను ఎదుర్కోవడమేగాక అతని ఆహారంలో విషం కలిపేంత తీవ్రస్థాయికి పరిస్థితి వ
దేశద్రోహం ఆరోపణలపై ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన అరెస్ట్ను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు. నిరస�
భూ పోరాటంలో భాగంగా కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో నిరుపేదలు గూడు కోసం ఆనాడు ఆ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారు. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్షకు పూనుకున్నారు. ఈ క్రమంలో గుడిసెవాసుల పోరాటం తీవ్రరూప�
అర్ధరాత్రి సెల్ఫోన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో స్నాచర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్నాచర్ల వద్ద నుంచి మారణాయుధాలు, దొంగిలించిన బైక్, మొబ�
నడిరోడ్లపై హత్యలు, దోపిడీ దొంగతనాలతో అట్టుడికిపోతున్న నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టి, దోపిడీ దొంగల ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు చోట్ల డెకాయి ఆపరేషన్ నిర్వహి�
Punjab CM: కన్నౌరి బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. కోటి రూపాయల నగదుతో పాటు కుటుంబసభ్య
ఆస్ట్రేలియా పోలీసుల కాల్పుల్లో గాయపడిన భారతీయుడు మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా(32) ఆబర్న్ రైల్వే స్టేషన్లో ఓ క్లీనర్ను కత్తితో పొడిచాడు.
పరిస్థితిని పసిగట్టలేకపోయిన కేంద్ర ఇంటిలిజెన్స్ ఆర్పీఎఫ్ అలసత్వంతోనే రైల్వేకు నష్టం ప్రశాంత రాష్ర్టాల్లో కేంద్రం చిచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తర్వాత పేలిన తూటా హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగా�