మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బుధవారం వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది వేమనప ల్లి పుష్కరఘాట్ వద్ద రాచర్ల పుష్కరఘాట్ వ ద్ద నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
కొన్ని పెద్ద హోటళ్లు గలీజు పనులకు అడ్డాగా మారాయి. పేరొందిన లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రబిందువయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని హోటళ్లు, ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు శివార్లలో ఉన్న స్టార్ హోటళ్ల
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై స�
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్రం సరిహద్దుల వద్ద చెక్పోస్టులు అందుబాటులోకి తీసుకువచ్చి డబ్బు, మద్యం తరలించేవారిపై నిఘా ఉంచార�
నేరాల నియంత్రణకే గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నా రు. మంగళవారం మండలంలోని చల్మెడ గ్రామంలో సీఐ ఆధ్వర్యంలో 45 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ తనిఖీ �
మణిపూర్లో లాక్డౌన్ | మణిపూర్ రాష్ట్రంలో కరోనా (డెల్టా వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదిరోజులపాటు పూర్తిస్థాయి లాక
పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి | వరంగల్ ట్రై సిటీ పరిధిలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేసేందుకుగాను పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గల్లీలోను పోలీసులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. �