సంగారెడ్డి జిల్లాలో విషజ్వరాల బెడద ఇంకా తగ్గలేదు. డెంగీ, టైఫాయిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో విషజ్వరాలతో రోగులు బారులు తీరుతున్నారు. ఈనెల ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదయ్య
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదు.
విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. రోగులకు వైద్యం చేయడానికి సరిపడా డాక్టర్లు లేరు. మందులు అసలే లేవు. ఇదీ కాంగ్రెస్ ఏలుబడిలో కర్ణాటకలో కనిపిస్తున్న ప్�
సిద్దిపేట జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలతో పాటు పారిశుధ్యం పడకేసి పల్లెలు, పట్టణాల్లో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ముందస్తుగా ఇంటింట జ్వరం సర్వే చేయాలని జిల్లా కలెక్�
Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. దీంతో అధికారులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి పిల్లలను ఇండ్లకు పంపిస్తున్నారు.
నగరంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) రోగులతో కిటకిటలాడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఓపీ నమోదవుతున్నది. బుధ, గురువారాల్లో 2600లకు పైగా ఓపీ నమోదుతో జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలి
రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిలో వైద్యారోగ్య శాఖ విఫలమైందని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా వైద్యశాఖ ఉన్నతాధికారుల పనితీరుపై సీ�
సదాశివనగర్ మండలంలోని భూంపల్లికి ‘ఫీవర్'పట్టుకున్నది. విష జ్వరాలతో వణికిపోతున్నది. ఊరు ఊరంతా మంచం పట్టింది. పక్షం రోజుల వ్యవధిలోనే భూంపల్లిలో ఇద్దరు, సదాశివనగర్ మండలంలో ఒకరు జ్వరంతో మృతి చెందడం కలకలం
జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందగా.. శనివారం అదే గ్రామానికి చెందిన మరో బాలిక మృతి చెందింది.
విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఒకే గ్రామం లో పది రోజుల్లో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పది రోజుల క్రితం విషజ్వరంతో ఊరడి ర
మండలంలోని మల్యాలలో కొన్ని రోజులుగా విష జ్వరాలు ప్రబలి పలువురు మంచం పట్టారు. గ్రామంలో ఇంటికొకరు జ్వరం తో బాధపడుతున్నారు. జ్వరంతోపాటు ఒల్లంతా తీవ్ర నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.