రాజన్న సిరిసిల్ల, మే 17 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో ఇరుక్కున్న కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది.
BRS USA : 'పోక్సో' కేసులో నిందితుడు బండి భగీరథ్(Bandi Bageerath)ను ఎనిమిది రోజులు దాచి పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాజీనామా చేయాలని BRS USA నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Pocso Case | బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ఓ కానిస్టేబుల్కు 30 ఏండ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా చెల్లించాలని నాంపల్లిలోని ప్రత్యేక పోక�
POCSO : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కానిస్టేబుల్కు పోక్సో(POCSO) ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పోక్సో కేసు ఘటనపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం చందానగర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు.
బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు
Sridhar Reddy : తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన ఒక ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే “భారత్ మాతా కీ జై” అంటూ గొంతులు చించుకునే రాజకీయ వీరుల నోళ్లు ఎందుకో మూగబోయాయి? అని బీఆర్ఎస్ యూఎస్ఏ శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) విమర్శించారు
KTR : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపైన నమోదైన ఫోక్సో కేసుపై భారత రాష్ట్ర సమితి కేటీఆర్ (KTR) తీవ్రస్వరంతో స్పందించారు. బాధితురాలపై ఉల్టా కేసు పెట్టడంపై మండిపడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)తో పా�
Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. మూడేళ్ల బాలుడిపై మైనర్ హత్యాచారానికి పాల్పడ్డాడు. బాలుడిపై అత్యాచారం చేసిన అనంతరం నిందితుడు, చిన్నారిని చంపేశాడు.
పోక్సో, లైంగిక దాడుల చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో భరోసా సమన్వయ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా