Spiritual Leader : మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఆశ్రమంలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆ ఆశ్రమ గురువు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. 2016 నుంచి మైనర్గా ఉన్న సమయంలోనూ ఆమె వేధింపులకు గురైంద�
ప్రభుత్వ నిర్లక్ష్యం.. పోలీసుల అలసత్వం.. ఆరు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ ఉన్మాది పగతో రగిలిపోయాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబసభ్యులతో పాటు తనను ప్రశ్నించ�
మహబూబ్నగర్ జిల్లా జైలు నుంచి పోక్సో కేసు రిమాండ్ నిందితుడు గోడదూకి పరారైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్కుమార్రెడ్డి ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకె�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున�
సెక్స్ ట్రాఫికింగ్ బాధితురాలు మైనర్ అయితే పోక్సో చట్టం వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వాణిజ్య లైంగిక అవసరాల కోసం పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై భారతీయ న్యాయ సంహిత, అనైతిక రవ�
రాజన్న సిరిసిల్ల, మే 17 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో ఇరుక్కున్న కుమారుడిని కాపాడేందుకు ప్రయత్నరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది.
BRS USA : 'పోక్సో' కేసులో నిందితుడు బండి భగీరథ్(Bandi Bageerath)ను ఎనిమిది రోజులు దాచి పెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) రాజీనామా చేయాలని BRS USA నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Pocso Case | బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ఓ కానిస్టేబుల్కు 30 ఏండ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా చెల్లించాలని నాంపల్లిలోని ప్రత్యేక పోక�
POCSO : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కానిస్టేబుల్కు పోక్సో(POCSO) ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
KTR : బండి భగీరథ్పై 'పోక్సో' (POCSO) కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు మళ్లీ నోటీసులు పంపింది.
పోక్సో కేసు నిందితుడు కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పోక్సో కేసు ఘటనపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం చందానగర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు.
బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు