కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
సినీ కవి ఆరుద్ర 1971లో పవిత్రబంధం సినిమా కోసం రాసిన ఈ పాట తెలంగాణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశంలోని వర్షాధార (పెనిన్సులార్) నదుల్లో కనీసం సగం జలాలను కూడా �
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వానలకు జలాశయాల్లోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోచారం ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని జోన్ పరిధిలో యాసంగి పంటల కోసం ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి, ఇతర ప్రజా ప్రతినిధులు
మంజీర, గోదావరి నదులు మళ్లీ ఉప్పొంగాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో మిగులు జలాలను దిగువక�
సుమారు 800 ఎకరాల భూమి.. 50 ఏండ్లుగా నూతన వంగడాలను ఉత్పత్తి చేసిన నాగిరెడ్డిపేట్లోని మాల్తుమ్మెద విత్తన క్షేత్రం.. ఈ సారి విత్తు లేక వెలవెలబోతున్నది. గత నెల మొదటివారం వరకు 70 ఎకరాల్లో పంటలు సాగుచేస్తామని హడావు�
రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల నుంచి ఆర్డీవో ప్రభాకర్తో కలిసి గురువారం నీటిని విడుదల చేశారు.
వేలాది ఎకరాలకు ఆయువుపట్టు అయిన పోచారం అడుగంటింది. వర్షాలు కురియక, చుక్కనీరు రాక బోసిపోయింది. ఓవైపు, కాలం కరిగిపోతుంటే చినుకు జాడ లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది. నల్లటి మబ్బులతో కమ్ముకొస్తున్న ఆకాశం వైప�
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)చైర్మన్ ముకేశ్కుమార్ సిన్హా ఆదివారం పరిశీలించారు. వందేండ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో నీటి లభ్యత, న�
పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పోచారం ప్రాజెక్టు వద్ద యాసంగి పంటల కోసం గురువారం నీటిని