ఎస్సారెస్పీకి ఎగువప్రాంతం నుంచి వరద తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 6గంటలకు 17,127 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా క్రమంగా తగ్గుతూ సాయంత్రం 6గంటల వరకు 3,217 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి 993 క్యూస
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లు తుండడంతో వానకాలం పంటల సాగు కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఎత్తి 150 క్యూసెక్కుల నీరు దిగువ విడుదల
ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నది. గురువారం ఉదయం నాటికి 3,565 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పది టీఎంసీలకు చేరువకు చేరుకున్�
కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులపైకి నీళ్లు చేరడం, కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుని పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రానికి 1.575 టీఎంసీ ఉండినది. సోమవారం సాయంత్రం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ప్రాజెక్టులోకి వరద �
మండలంలోని పోచారం ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం నెలకొన్నది. ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతేడాది వర్షాకాలం ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు
సందడిగా మారిన పోచారం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం విషాదం నెలకొన్నది. స్నేహితుడితో కలిసి ఈత కొడతూ ప్రమాదవశాత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఏఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్�
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రమాద ముప్పు అంచుల్లోకి వెళ్లి సురక్షితంగా బయట పడింది. ప్రాజెక్టు చరిత్రలో రికార్డు స్థాయిలో 1లక్ష 82వేల క్యూసెక్కుల వరద కొనసాగింది.
సినీ కవి ఆరుద్ర 1971లో పవిత్రబంధం సినిమా కోసం రాసిన ఈ పాట తెలంగాణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశంలోని వర్షాధార (పెనిన్సులార్) నదుల్లో కనీసం సగం జలాలను కూడా �
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలోనూ కురుస్తున్న వానలకు జలాశయాల్లోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.