ఎల్లారెడ్డి, మార్చి 3 : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)చైర్మన్ ముకేశ్కుమార్ సిన్హా ఆదివారం పరిశీలించారు.
వందేండ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో నీటి లభ్యత, నిల్వ వివరాలను ఆయన నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజినీర్ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బోర్డుకు సంబంధించిన పలువురు అధికారులు ఉన్నారు.