నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)చైర్మన్ ముకేశ్కుమార్ సిన్హా ఆదివారం పరిశీలించారు. వందేండ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులో నీటి లభ్యత, న�
రానున్న వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సర్వం సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.