పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పోచారం ప్రాజెక్టు వద్ద యాసంగి పంటల కోసం గురువారం నీటిని
ప్రాజెక్టులు, చెరువులు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. వర్షం తెరిపివ్వడం.. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు, ప్రకృతి ప్రియులు కుటుంబసభ్యులతో కలిసి నీటివనరుల వద్దకు తరలివచ్చి స�
పోచారం ప్రాజెక్టు నిర్మాణానికి వందేండ్లు పూర్తి అల్తైర్ గుట్టకు పోచారం సరస్సుగా నామకరణం పర్యాటకులకు కేరాఫ్గా పోచారం డ్యామ్ హవేళీఘనపూర్, జూలై 16 : వర్షాకాలంలో పచ్చదనాన్ని పంచే పోచారం డ్యామ్ ఈ ఏడాదిత
కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్త�