ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
విధుల నిర్వహణలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసిన సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులకు దిగింది. హక్కులు దక్కించుకున్న సంస్థ కాకుండా ఐపీఎల్ మ్యాచ్లను ‘ఫెయిర్ప్లే’ యాప్ ద్వారా ప�
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని సీపీఎం గురువారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ), మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లాంటి క్
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు (Hemant Soren) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద స్టేట్మెంట్ రికార్డింగ్ ఇంకా పూర్తికాలేదని.. మర�
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్కు చెందిన రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసింది.