ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొచ్చి, ఆ తర్వాత రద్దు చేసిన వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ప్రముఖ పరిశోధకురాలు, రచయిత, హక్కుల కార్యకర్త డాక్టర్ న�
ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్న విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలపై కేంద్రప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగించటంపై తీ�
వివిధ కంపెనీలు, వ్యక్తుల ఖాతాలు నిర్వహించే సీఏలపై సైతం కేంద్రం ఆంక్షలు ప్రారంభమయ్యాయి. వారిని పీఎంఎల్ఏ పరిధిలోకి తెస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. సీఏ, సీఎస్, కంపెనీ సెక్రటరీలు, కాస్ట్ అండ్ వర్క్స్ అ�
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంతో పాటు మరికొందరు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. కర్ణాటకలోని
‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) మన దేశంలోనే అత్యంత క్రూరమైన నల్లచట్టం’ అంటూ సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో తెలిపారు. ‘ఈ చట్టం ఈడీకి అరెస్టు, జప్తు, తనిఖీ, స్వాధీనం చేయటాని�
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప
Enforcement Directorate | మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
మనీ లాండరింగ్ చట్టం కిందకు క్రిప్టో వ్యాపారాలు, లావాదేవీలను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోదీ సర్కారు ఓ గెజిట్ నోటిఫికేషన్నూ విడుదల చేసింది.