Justice Hrishikesh Roy | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంల�
PM Modi | ఆర్కే పురం (RK Puram) ఎన్నికల ప్రచార (Election Campaign) సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఆప్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
Amit Shah | 2025-26కు సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget) ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభ ముందుంచుతారు. దీంతో ఆమె మరో చ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభ�
PM Modi | తన పాదాలు తాకేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిలువరించారు. బదులుగా ఆ నేత పాదాలను మూడుసార్లు తాకి నమస్కరించారు. మోదీ తీరు చూసి ఆ వేదికపై ఉన్న బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.
PM Modi | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget session) నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.
PM Modi | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi | ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ సర్కారు పోయి, బీజేపీ సర్కారు వస్తుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఈ మాట తాను మాత్రమే చెప్పడం లేదని యావత్ ఢిల్లీ ప్రజలంతా అదే అంటున్నారని అన్నారు.
Harish Rao | ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన తీవ్ర బాధను మిగిల్చిందని ప్రధాని మోదీ అన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం అన్ని రకా
ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్కు మంగళవారం అట్టహాసంగా తెరలేచింది స్థానిక రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి.
Donald Trump: భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వైట్హౌజ్ను విజిట్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశాధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్తో.. సోమవారం ప్రధాని మోదీ ఫోన్లో �