PM Modi | వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్కు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. ‘చరిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’ అని మోదీ ట్వీ�
దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ (PM Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజ�
పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ �
విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకుగాను హైదరాబాద్లోని ఇన్కాయిస్కు జాతీయ పురస్కారం లభించింది. 2025కుగాను ఇన్స్టిట్యూషనల్ విభాగంలో ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ అవార్డ�
భారత్కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుక
Vizag Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం
ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేం
Republic Day | 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అథితిగా హాజరు కాబోతున్�
8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సంద
Revanth Reddy | దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అబద్దాలు ఆడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, ఢిల్లీలో అధికారంలోకి వస్తే.. ఆ గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు �
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అర�