పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్సీయూలో జరిగిన వి
రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హెచ్సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు.
JD Vance | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చేవారం భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. సమాచారం మేరకు.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 న�
Mamata Banerjee | కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి (Mamata Banerjee) తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 కు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడం వెనుక ఆయన హ
దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకూ పడిపోతున్నదంటూ ఇటీవల కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని న
PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
PM Modi | హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, వన్యప్రాణులకు హానీ చేయడం ఇదే కాంగ్రెస్ పాలనగా మారిందని మండిపడ్డారు. గ్యారంటీలో పేరుతో తెలంగ