ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
Wrestlers Protest | లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ‘మా మన్ కీ బాత్ ఎందుకు విన�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలించిందని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను గుజరాత్ బాడా వ్యాపారులకు ధార�
పవిత్ర గంగానదీ పుష్కరాల సందర్భంగా ఈ నెల 29న వారణాసిలో కాశీ తెలుగు సంగమం కార్యక్రమం జరగనుంది. కాశీలోని తెలుగువారి ఆశ్రమాలు, ధర్మశాలలో కూడిన శ్రీ కాశీ తెలుగు సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఎంత ఎదిగితే తెలంగాణ ప్రజలకు అంత లాభమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. గుజరాత్ నేతలకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఎందుకుంటుందని చెప్పారు. హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్కు కొ�
PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బీజేపీ తెరలేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజలను బీజేపీ రెచ్చ�
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద�
Minister KTR | అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త్వరలో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు పార్టీ యంత్రాంగానికి గొప్ప అవకాశమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్�