వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ �
ప్రధాని మోదీ తన దొంగ దోస్తులను వదిలేసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ బిడ్డ కవితను వేధిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల కోట్లు దోచుకున్న లలిత్ మోదీ, నీరవ్
బీజేపీ నేతలు పదేపదే వల్లించే మాట ‘డబుల్ ఇంజిన్'. అయితే ఆ డబుల్ ఇంజిన్ అనేది ట్రబుల్ ఇంజినే అని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది.
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�
Demonetisation | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్�
కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్ర�
Mamata Banerjee | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి (Trinamool Congress leader) మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
PMKVY | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్ల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) స్కీమ్ ఆరంభ శూరత్వంగా మారిపోయింది. ఈ పథకం ద్వారా కోట్లాది మంది యువతకు శిక్షణ ఇచ్చి, వా�
ధైర్య సాహసాలు, పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అని,ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన ధీర వనిత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ రైతాంగానికి నీళ్లివ్వడానికి అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనూ, అనేక ప్రాజెక్టులు పూర్తిచేసుకొని ఫలితాలు అందుకుంటున్న తరుణంలోనూ ప్రతిపక్షాలు ఇలాంటి దాడినే ఎంచుకున
అంతన్నారు..ఇంతన్నారే కేంద్ర ప్రభుత్వం.....బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ అన్నారే కేంద్ర సర్కారు......తిరిగి నెల రోజులు కాకముందే ఎన్నికలు రద్దు అంటూ నట్టేటా ఒగ్గేశారే కాషాయ సర్కారు అన్న చందంగా మారింది...కేంద్రంల�