Minister Jagadish Reddy | గుజరాత్లో రూ.2వేల పెన్షన్ ఇవ్వలేని మోదీ.. తెలంగాణను ఉద్దరిస్తాడా? అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలనే కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు.
travel concession | వృద్ధులకు రైల్వే ఇచ్చే రాయితీ వల్ల రూ.1,600 కోట్లు భారం పడుతుందని కేజ్రీవాల్ తెలిపారు. అయితే రూ.45 లక్షల కేంద్ర వార్షిక బడ్జెట్ సముద్రంలో ఈ రాయితీ ఖర్చు ఒక చిన్న నీటి బిందువని ఆయన పేర్కొన్నారు.
Srinivas Goud | హన్వాడ : కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ( BRS Party )కి బలం అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్( Minister Srinivas Goud ) స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు �
దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉన్నదంటూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యో�
దేశానికి బువ్వపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వా
ప్రధాని మోదీ విద్యార్హతపై ఆప్ మరోసారి విమర్శలు చేసింది. దర్యాప్తు జరిపితే మోదీ డిగ్రీలు నకిలీవని రుజువవుతాయని పేర్కొంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. మోదీ డిగ్రీలు నకిలీవని �
మోసపూరిత హామీలతో యువతను కూడా దగా చేశారని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందంటూ ప్రధాని మోదీని (PM Modi) ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు �