రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారు నర్మాల మానేరు ప్రాజెక్ట్ ఆయకట్టు కుడి కాలువ ద్వారా నీరందిదించాలని రైతులు శుక్రవారం వాలీబాల్ ఆడి నిరసన తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం నుంచి సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కర్ణాటకలో క్రికెటర్�
Asian Games | భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో (Asian Games) వారు పాల్గొనకుండా అడ్డుకున్నది. భారత్ దీనిపై నిరసన తెలిపింది. అలాగే చైనాలోని హాంగ్జౌలో శనివారం జ
కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని రాష్ట్ర జూడో సంఘం ఉపాధ్యక్షుడు కడారి అనంతరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర జూడో సంఘం ఆధ్వర్యంలో మానే రు �
బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం.. ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు వరంగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి సహకారంతో క్రీడాకారులకు సకల
క్రీడారంగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. అంతర్జాతీయ యవనికపై ఇందూరుతో పాటు తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. వేల్పూర్ మండలానికి చెందిన హిరణ్మయి రన్నింగ్, తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతుండగా బేస్
జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ జయవర్దనే పేర్కొన్నాడు. లక్నో చేతిలో ఓటమి అనంతరం జయవర్దనే మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములతో జట్టులో ఏమైనా మార్పులు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్�
కందుకూరు : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన వనం ఆరాధ్య జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్ పోటీల్లో
క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండికి చెందిన సంగిని హర్షవర్ధన్ 100 మీటర్ల స్ప్రింట్ పోటీల్లో రాణించి, ఆసియా యూత్ స్పోర్ట్స్లో బ�
స్పోర్ట్స్ క్లస్టర్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ: క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో చాలా మంది క్రీడాకారుల కెరీర్లు దెబ్బతిన్నాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. కొవిడ్-19 విజృంభణ, ప్లేయర్ల కెరీర్పై వైరస్ చూపిన ప్రభా�
లలిత్ మోదీ ఆగ్రహం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సాయం చేసేందుకు భారత స్టార్ క్రికెటర్లు, బీసీసీఐ ముందుకు రాకపోవడంపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ తీవ్రంగా విమర్శించాడు. క్లిష్ట సమయా�