కొత్తగూడెం, నవంబర్ 15: ప్రముఖ టీవీ చానల్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ రాజారవీం ద్ర రూ.కోటి గెలుచుకున్న ట్టు త�
ఎవరైనా మరణిస్తే, మృతుని దాయాదులు పది రోజులు మైల పాటించాలని చెబుతారు! ఎందుకు? – కవిత, తూప్రాన్ ‘జాయతే సమానే వంశే’ ఒకే వంశంలో పుట్టిన వాళ్లే దాయాదులు, జ్ఞాతులు. వంశంలో ఒక వ్యక్తి చనిపోతే దాయాదులంతా పది రోజ�
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? | ఇంకొద్దిసేపట్లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ను ఇప్పటి వరకు ముద్దాడని రెండు జట్లు ఈ పోరులో పాల్గొననున్నాయి. ఆస్�
nara dishti | మన దేశంలో నరదిష్టిని నమ్మేవారి సంఖ్య ఎక్కువే. పొరుగుదేశం పాకిస్తాన్లోనూ దీనిని విశ్వసిస్తారు. పైగా ఉత్తర భారతదేశంలో ‘చష్మే బద్దూర్’ (చెడు దృష్టి పడొద్దు) అనే నినాదం కూడా ప్రచారంలో ఉంది. మనదేశంలో
sudigali sudheer | సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ జబర్దస్త్ ( jabardasth ) కామెడీ షో అని అర్థం. ఎందుకంటే సుధీర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం మల్లెమాల ప్రొడక్షన్స్ . 8 ఏళ్లుగా జబర్దస్త్ కార్యక్రమంతో ఆయన అనుబంధం ఎలాంటి
Hyderabad | ప్రేమించిన యువకుడి కోసం తండ్రినే హత్య చేయించింది ఓ మైనర్. ఈ దారుణ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె
ఆర్ఎక్స్ 100 (RX 100) చిత్రం సాధించిన విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు టాలీవుడ్ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya). స్పైథ్రిల్లర్తో పట్టు వదలని విక్రమార్కుడిలా..రాజా విక్రమార్క (Raja Vikramarka) చిత్రంతో ఈ శుక్రవారం ప్రేక్షకుల
Mallika Sherawat | బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీలుగా కొంత కాలం వరకూ ఓ వెలుగు వెలిగిన తారల జాబితాలో మల్లికా షెరావత్ కూడా కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న
darpan ahluwalia | బాల్యం నుంచే సామాజిక స్పృహ అధికం. జీవితం పదిమందికీ ఉపయోగపడాలన్న సంకల్పం. అందుకు తగ్గట్టే.. ఓ ఎన్జీవోను స్థాపించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా ఎంతోమందికి వైద్యం అందించారు. అయినా ఏదో వెలితి. సమాజ సే�
లండన్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసుఫ్జాయి మలాలా పెళ్లి చేసుకున్నది. బర్మింగ్హామ్లో నిఖా వేడుక చాలా సింపుల్గా జరిగింది. ఆమె భర్త పేరు అసర్ మాలిక్. అయితే మాలిక్ ఎవరని ప్రస్తుతం ఇంటర
విభజన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు సీఐఐ సదస్సులో మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షపూరిత ధోరణి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�